గౌరీలక్ష్మిగారు సహృదయులు.వివాదాలకు దూరంగా ఉండే సమన్వయవాది.కథ,కవిత,నవల,వ్యాసం
రచన ఏదైనా మానవ మనస్తత్వంలోని వైచిత్రిని ప్రదర్శిస్తారు.ఆమె రచనలు సున్నితమూ,ప్రశంసనీయమూనూ.
వారు మరిన్నిఅవార్డులు అందుకోవాలని ఆశిస్తూ.

What is your opinion?